Tuesday, December 8, 2020

భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతుపై బండి సంజయ్ కౌంటర్ .. త్వరలో బీజేపీ ఛలో హైదరాబాద్

భారత్ బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఆదేశాల మేరకు బంద్ నిర్వహించారు కానీ రైతులు ఎవరూ పాల్గొనలేదని బందు విఫలమైందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు ఒకరినొకరు తనకున్నారంటూ బండి సంజయ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3go0YDb

0 comments:

Post a Comment