గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన శంఖారావంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విషయంలో కలిసి పని చేద్దామని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. తొలుత ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా, సభా ప్రాంగణానికి వచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sRHH56
కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?
Related Posts:
ట్రంప్కు మాత్రం ఓటు వేయొద్దు: ఓ వృద్దురాలి కోరిక, పోస్ట్ వైరల్..మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్.. నువ్వా నేనా అన్నట్టు ప్రచారం సాగుతోంది. రెండో టీవీ డిబేట్ కూడా… Read More
భారత్లో కరోనా టీకాలు ముందుగా వారికే- 30 కోట్ల మంది గుర్తింపు- నాలుగు కేటగిరీల్లో..దేశంలో కరోనా వ్యాక్సిన్ను వచ్చే ఏడాది ఆరంభం నాటికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుగా ఎవరికి అందించాలనే విషయంలో ఓ భారీ … Read More
చీరల కొట్లో పని చేశారా, అంత కచ్చితంగా రేట్లు... విష్ణు వర్ధన్ రెడ్డికి అనిత అదిరిపోయే పంచ్రాజధాని అమరావతి ఉద్యమం 310 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు సాగిస్తున్నా… Read More
స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా ‘కంపు ఇండియా’ దాగలేదు - ‘హౌడీ మోడీ’ ఫలితమంటూ‘‘ఇండియా చాలా గొప్ప దేశం.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు అత్యంత ఆప్తమిత్రుడు.. ఈసారి ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లన్నీ నాకే..'' అంటూ చిలకపలుకులు పలికి… Read More
నాన్న గారు వచ్చేటి వేళా... నితీశ్ను సాగనంపే వేళ... తేజస్వి పంచ్... మహాకూటమి ఫుల్ జోష్...బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్నికల్లో విక్టరీ తమదేనని... ఎన్డీయేని మట్టికరిపించడం… Read More
0 comments:
Post a Comment