హైదరాబాద్ : టెక్నాలజీ పెరిగింది. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరింది. గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే చాలు.. ఏ సమాచారమైనా ఇట్టే క్షణాల్లో దొరికిపోతుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. అందివచ్చిన సాంకేతికతను సరైన మార్గంలో వినియోగించుకోవాల్సింది పోయి.. స్మార్ట్ఫోన్లతో ఛాటింగ్స్, ఛీటింగ్స్ చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటోంది యువతరం. అవసరమైన విషయాలకంటే అనవసర విషయాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IOIfDp
స్మార్ట్ఫోన్లతో ఒక్కొక్కరు రోజుకి ఎన్ని గంటలు వృధా చేస్తున్నారో తెలుసా?
Related Posts:
సహనాన్ని పరీక్షించొద్దు: సైనికుల దుందుడుకుపై అసహనం: చైనా ముఖం పగులగొట్టేలా భారత్మాస్కో: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాల దుందుడుకు చర్యలపై భారత్ తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను ప… Read More
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ: స్వాగతించిన స్వరూపానందేంద్ర స్వామి, సాహోసోపేత నిర్ణయం..అంతర్వేది రథం దగ్ధమయిన ఘటనను హిందూ సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి. సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రతిపక్షాలు కూడా విచారణకు పట్టుబట్టడంతో … Read More
బోర్డర్ భగ్గుమంటోన్న వేళ: భారత్-చైనా మధ్య చారిత్రాత్మక ఘట్టం: అయిదు సూత్రాల ఏకాభిప్రాయంమాస్కో: సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా భారత్-చైనా చారిత్రాత్మక అడుగులు వేశాయి. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ రె… Read More
పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్: తిరుమల పింక్ డైమండ్, రాయలవారి నగలపైనా: ఛలో అంతర్వేదిపైఅమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లు కాలిపోయిన ఘటనప… Read More
కృష్ణాజిల్లాలో మళ్లీ కరోనా విజృంభణ- ఒకే రోజులో అత్యధిక కేసుల రికార్డు...కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో చివరి స్ధానంలో ఉంటూ వచ్చిన కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా మళ్లీ వైరస్ విజృంభించింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేస… Read More
0 comments:
Post a Comment