హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ, వైసీపీ కొందరు అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేశాయి. జాబితా మాత్రం కొలిక్కిరాలేదు. ఇందులో జనసేన పార్టీ ఒకడుగు ముందే ఉంది. రెండురోజుల్లో తమ తొలి జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRgGey
రెండురోజుల్లో జనసేన తొలి జాబితా ..? లిస్ట్ లో చోటు దక్కేది వీరికేనా ..?
Related Posts:
వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచార… Read More
సర్జికల్ స్ట్రైక్స్ 2: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లో దాడి చేసింది ఈ మూడు ప్రాంతాల్లోనేఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లో… Read More
నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమ… Read More
కవ్వించి, చచ్చిపోయారా? ఆ ట్వీట్ కు అర్థమేంటి? భారత మెరుపు దాడులకు ఆ సింగిల్ లైన్ ట్వీటే కారణమా?న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఉరుము లేని పిడుగులాగా జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేపట్… Read More
అనుక్షణం అప్రమత్తం..! త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసిన కేంద్రం..!!ఢిల్లీ/ హైదరాబాద్ : సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్య అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. త్రివిధ దళాల సైనికుల సెలవులు రద్ధు చేస్త… Read More
0 comments:
Post a Comment