రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం పూరించింది. నిన్న కరీంనగర్ లో ఎన్నికల సమర శంఖారావం లో పాల్గొన్న కేటీఆర్ నేడు వరంగల్ లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సభను నిర్వహించనున్నారు. వరంగల్ నగరానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HjRERh
వరంగల్ లో నేడు టీఆర్ఎస్ సమరశంఖారావం సభ ... భారీ ఏర్పాట్లు
Related Posts:
యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లుశ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం … Read More
జేసీ వర్సెస్ గోరంట్ల మాధవ్ : నాటి వివాదానికి కొత్త ట్విస్ట్ : ఎన్నికల వేళ అనంతలో మరో రగడ..!గతంలో సంచలనం సృష్టించిన ఎంపి జేసి...పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ అంశం..ఇప్పుడు మరో సారి తెర మీద కు వచ్చింది. నాడు నేరుగా మాటల యుద్దంగ సాగా..ఇప్… Read More
ఇండియాపై విషం కక్కుతున్న పాకిస్థాన్ .. రెండు విమానాలు కూల్చివేశామంటూ ప్రకటనఇస్లామాబాద్ : దయాది పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ .. నీతిమాలిన కథలు వల్లిస్తూనే ఉంది. పాకిస్థాన్ లో నక్కిన ఉగ్ర మూకల … Read More
జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు.… Read More
ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ... అసలేం జరిగిందంటేతెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా తొలి రోజున ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత… Read More
0 comments:
Post a Comment