బదౌన్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రియాంకా గాంధీని తన మాటలతో అటాక్ చేశారు. అయోధ్య వరకు వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు తీసుకోకుంటే వారికి రామభక్తుల ఓట్లు పడవని అన్నారు. అయోధ్యలో పర్యటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అక్కడ ప్రసిద్ది గాంచిన హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అయితే వివాదాస్పద బాబ్రీ మసీదు రామజన్మభూమిలో ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEwAev
శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీ
Related Posts:
Lockdown: 3 వేల కిలోమీటర్లు, 84 గంటలు, అంబులెన్స్ డ్రైవర్లకు సీఎం సెల్యూట్, సన్మానం, వైరల్ !చెన్నై/ మిజోరం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో మిజోరం… Read More
రంజాన్ వేళ భారీ పేలుళ్లు: 46 మంది మృతి, 50 మందికి గాయాలుడమస్కస్: సిరియాలో మరోసారి పేలిన బాంబులు అనేక మంది ప్రాణాలు తీశాయి. పెట్రోల్ ట్రక్తో బాంబులు పేల్చడంతో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది… Read More
ఆరోగ్యసేతు యాప్ వాడాల్సిందే.. ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు....దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల భద్రతతో పాటు కేసుల … Read More
పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కితాబు .. ఏమన్నారంటేకరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో వైద్యులు , పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి .ప్రస్తుత కరోనా పరిస్థి… Read More
coronavirus:పంజాబ్లో మరో రెండు వారాలు కర్ఫ్యూ, ఉదయం మాత్రం 4 గంటలు సడలింపుకర్ప్యూ మరో రెండు వారాలు పొడగించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్ కేసులు తగ్గకపోవడంతో డిసిషన్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్… Read More
0 comments:
Post a Comment