న్యూఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో భారత్ ఒక అడుగు ముందుకేసింది.న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉగ్రవాదం, చర్చలు రెండూ ఒకే తాటిపై ఉండవని గతంలో చెప్పిన భారత్ ఇందుకు భిన్నంగా సదస్సులో పాల్గొనాల్సిందిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NM2emz
Thursday, January 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment