ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైపవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవలే శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన వైట్ పేపర్ ప్రకటనను తాను చదివినట్టు చెప్పారు. ఒకప్పుడు అఖండ భారత్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XmtUk
పవన్ నోట 'నెహ్రూ-లియాకత్' ఒప్పందం : భారత్-పాక్ మధ్య జరిగిన ఈ ఒప్పందమేంటి..?
Related Posts:
ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది.… Read More
రాష్ట్రంలో వర్ష బీభత్సం.. ఎమర్జెన్సీ నంబర్లు, కేటీఆర్ ట్వీట్రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైనట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్… Read More
శభాష్ ఇస్రో.. కంగ్రాట్స్ చెప్పిన ఎలాన్ మాస్క్స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మాస్క్ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)ను అభినందించారు. గగన్ యాన్ కోసం వికాస్ ఇంజిన్పై మూడో దీర్ఘకాలిక పరీక్ష నిర్వహించి… Read More
అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపుసోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలను బతికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చా… Read More
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ: కీలక విషయాలపై చర్చన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం… Read More
0 comments:
Post a Comment