ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైపవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవలే శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన వైట్ పేపర్ ప్రకటనను తాను చదివినట్టు చెప్పారు. ఒకప్పుడు అఖండ భారత్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XmtUk
పవన్ నోట 'నెహ్రూ-లియాకత్' ఒప్పందం : భారత్-పాక్ మధ్య జరిగిన ఈ ఒప్పందమేంటి..?
Related Posts:
పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్: రెండు నెలల్లో రెండో ప్రమాదంపాట్నా: రైలు ప్రమాదాలకు బిహార్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుంది. నెలకో ప్రమాదం చొప్పున వరుసగా రెండో నెలల్లో రెండు ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి… Read More
దీపారాధన - నియమాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉ… Read More
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహర… Read More
లోకసభ ఎన్నికలు 2019 : శ్రీకాకుళం నియోజకవర్గం గురించి తెలుసుకోండిశ్రీకాకుళం లోక్సభ నియోజకర్గానికి ఏపిలో ప్రత్యేక స్థానం ఉంది. అన్ని వర్గాల సమ్మిళతం ఈ నియోజకవర్గం. ఎన్న ఎన్ని కల్లో విభిన్న తీర్పు ఇక్కడి ప… Read More
కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లోక్సభ కీ సెగ్మెంట్. తెలంగాణలోని పార్లమెంటరీ స్థానాల్లో కరీంనగర్ సెగ్మెంట్ కు ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్… Read More
0 comments:
Post a Comment