Thursday, January 16, 2020

నిర్భయ దోషుల ఉరి జాప్యం !!.. ఉరిశిక్ష జాప్యానికి కారణం ఢిల్లీ సర్కార్ అన్న కేంద్ర మంత్రి

2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరితీత అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురైంది. అనేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QWp38W

Related Posts:

0 comments:

Post a Comment