Wednesday, March 20, 2019

మాజీ జేడి పోటీ చేసేది ఇక్క‌డి నుండే: ప‌వ‌న్ కు వ‌చ్చే మెజార్టీ కోస‌మేనా : ఆ సీటే ఎందుకంటే..!

సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన నుండి ఎక్క‌డ పోటీ చేసేది ఖ‌రారైంది. ఆయ‌న లోక్‌స‌భ స్థానం నుండి బ‌రి లోకి దిగాల‌ని ఆకాంక్షించారు. దీనికి త‌గిన‌ట్లుగానే ప‌వ‌న్ ఆయ‌న‌కు ఎంపీగా అవ‌కాశం క‌ల్పిస్తూ పోటీ చేసే స్థానం ఖ‌రా రు చేసారు. అయితే, జెడి అక్క‌డి నుండి పోటీ చేస్తే..అదే లోక్‌స‌భ ప‌రిధిలో ప‌వ‌న్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8LI3l

Related Posts:

0 comments:

Post a Comment