అమరావతి: ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో హైకోర్టును ఆశ్రయించారు ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తన బాబాయ్ హత్యను ఓ సాధారణ హత్యగా పరిగణిస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్న జగన్ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tf1eqM
స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి: వివేకానంద హత్యపై హైకోర్టులో జగన్ పిటిషన్
Related Posts:
సినిమా అవకాశాల పేరుతో స్నేహం ..ప్రాణం తీసిన ఉన్మాదంసినిమాల్లో అవకాశం ఇస్తారని చేసిన స్నేహం ఒక యువతి ప్రాణం తీసింది. ఒక ఉన్మాది చేతిలో అనవసరంగా బలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ ఈస్ట్లో … Read More
ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియాఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్… Read More
ఆర్జీవీని విజయవాడలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడంపై మీ కామెంట్ ఏంటి?విజయవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో … Read More
పొలిటికల్ కామెంట్స్ మళ్లీ చేసిన బండ్ల (బ్లేడ్) గణేష్ ! ఈ సారి పవన్ కళ్యాణ్ ప్రసన్నం కోసమేనా ?రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక తాజాగా జనసేనపై బండ్ల గాలి… Read More
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యంజకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి… Read More
0 comments:
Post a Comment