హైదరాబాద్ : ఆర్టీసి బస్ స్టాండ్ లు ఆధునికతను సంతరించుకోబోతున్నాయి. ప్రయాణికులకు వినోదం, ఆహ్లాదం అందించడంతోపాటు టికెటేతర ఆదాయం పెంచుకునే దిశగా టీఎస్ ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆకర్షణీయ ప్రాంగణాలు నిర్మించి అధునాతన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు, బడ్జెట్ హోటళ్లు, వ్యాపార సముదాయాల ఏర్పాటుకు ప్రణాళికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H1JRrQ
ఇక బస్టాండ్లలో మినీ థియేటర్లు..! ప్రయాణికులను ఆకర్షించే యత్నంలో టీఎస్ఆర్టీసీ..!!
Related Posts:
సీఎం జగన్ పైన మాజీ జేడీ ప్రశంసలు: పవన్ అభిప్రాయలకు భిన్నంగా..లక్ష్మీ నారాయణ ఇలా..!!ఏపీ రాజకీయాల్లో ఊహించలేని పరిణామం. నాడు జగన్ ను కేసుల పేరుతో వెంటాడారు. నేడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి..అభిప్రా… Read More
అధికారంతో వైసీపీ వేధింపులకు గురి చేస్తోంది : కన్నా లక్ష్మినారయణభవిష్యత్ లో ఏ పార్టీతో పోత్తుపెట్టుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారయణ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోత్తులు పెట్టుకుని నష్టపోయామన… Read More
కర్ణాటక ముఖ్యమంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీబెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భేటీ అయ్యారు. గురువ… Read More
ఇంట్రెస్టింగ్ : తీహార్ జైలులో చిదంబరం రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి..?న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ… Read More
చిదంబరం వర్సెస్ అమిత్ షా.. కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఇద్దరిదీ ఒకే దారి..!ఢిల్లీ : చిదంబరం వర్సెస్ అమిత్ షా. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన చిదంబరం అప్పట్లో అమిత్ … Read More
0 comments:
Post a Comment