Thursday, September 5, 2019

అధికారంతో వైసీపీ వేధింపులకు గురి చేస్తోంది : కన్నా లక్ష్మినారయణ

భవిష్యత్‌ లో ఏ పార్టీతో పోత్తుపెట్టుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారయణ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోత్తులు పెట్టుకుని నష్టపోయామని ఆయన తెలిపారు. వినుకొండ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడారు. ముస్లింలు దళితులే పార్టీలో ఎక్కువగా చేరుతున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LsSM5u

Related Posts:

0 comments:

Post a Comment