భవిష్యత్ లో ఏ పార్టీతో పోత్తుపెట్టుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారయణ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోత్తులు పెట్టుకుని నష్టపోయామని ఆయన తెలిపారు. వినుకొండ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడారు. ముస్లింలు దళితులే పార్టీలో ఎక్కువగా చేరుతున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LsSM5u
అధికారంతో వైసీపీ వేధింపులకు గురి చేస్తోంది : కన్నా లక్ష్మినారయణ
Related Posts:
గవర్నర్కే సలహా ఇచ్చే నిపుణుడా.. గతంలో ఎన్టీఆర్కు మైక్ కూడా ఇవ్వలే: యనమలపై కన్నబాబు..మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. దీనిపై గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాలని వ్యాఖ్య… Read More
facebook lover: భర్తతో విడాకులు, ప్రియుడితో విదేశాల్లో హనీమూన్, థ్రిల్లర్ లవ్ స్టోరి, అబ్బా...లోకేష్చెన్నై/ కన్యాకుమారి: టైమ్ బాగలేక పెళ్లైన మూడు నెలలకే యువతి భర్త ఆమెతో విడాకులు తీసుకున్నాడు. భర్త వదిలేయడంతో పట్టుదలగా ఫ్యాషన్ డిజైనర్ గా చేతినిండా డబ… Read More
మీ ట్విట్టర్ ఖాతా సురక్షితమేనా ? గ్లోబల్ హ్యాక్ బారిన భారతీయ అకౌంట్లు.. కేంద్రం నోటీసులు..బిట్ కాయిన్ స్కామ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా హై ప్రొఫైల్ వ్యక్తుల, సంస్ధల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ట్విట్టర్ కు నకిలీ లింక్స్, ట్వీ… Read More
గవర్నర్ కోర్టులో రాజధాని బిల్లులు- ఆమోదం ఖాయమేనా ?- కేంద్రం నిర్ణయమే కీలకం...ఏపీలో మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ కోర్టుకు చేరాయి. ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లులను మండలి ఆమోదంతో పని లేకుండానే గవర్నర్ కు అధ… Read More
నాసా హెచ్చరిక: ఆ రోజే భూమి వైపు 48వేల కిలోమీటర్ల వేగంతో భారీ గ్రహశకలం, మరో 2 కూడావాషింగ్టన్: ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) మరో దిగ్భ్రాంతికర కబురు చెప్పింది. భూమి వై… Read More
0 comments:
Post a Comment