బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన బెంగళూరులోని విధానసౌధలో యడియూరప్ప, కర్ణాటక మధ్య, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి జేసీ మధుస్వామితో సమావేశం అయ్యారు. కరవు జిల్లా అనంతపురానికి రావాల్సిన పెన్నా జలాలను వెంటనే విడుదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEbDEI
కర్ణాటక ముఖ్యమంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ
Related Posts:
బతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతిమరణం సైతం ఆ జంటను వేరు చేయలేక పోయింది. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అన్న వేదమంత్రాలకు అర్థం చెబుతున్నట్లుగా ఆ దంపతులు ఇరువురూ ఒకరిని విడి… Read More
కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్లక్నో : పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాద దాడుల తర్వాత దేశంలో కశ్మీరీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. జవాన్లను ముష్కరులు పొట్టనపెట్టుకోవడంతో ఆగ్రహ… Read More
పటేల్ రిజర్వేషన్ల గళం.. ఇక లోక్ సభలో: హార్ధిక్ పటేల్ కు కాంగ్రెస్ గాలంగుజరాత్ లో మెజారిటీ సంఖ్యలో ఉన్న పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్ధిక్ పటేల్.. రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైంది. వచ్చే లోక్ సభ ఎన్న… Read More
హల్వా ఇచ్చారు.. జయలలితను చంపారు.. మంత్రి షణ్ముగం హాట్ కామెంట్స్చెన్నై : జయలలిత మరణంతో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆరోపణల మీద ఆరోపణలు తెరపైకి చ్చాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తాజాగా మరో … Read More
కారు చౌకగా మోసాలు..! నగరంలో రెచ్చి పోతున్న సైబర్ కేటుగాళ్లు..!!హైదరాబాద్ : విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మోసాలు కూడా బాగానే విస్తరిస్తున్నాయి. రకరకాల రూపాల్లో అనేక మోసాలు నగరవా… Read More
0 comments:
Post a Comment