Thursday, September 5, 2019

కర్ణాటక ముఖ్యమంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన బెంగళూరులోని విధానసౌధలో యడియూరప్ప, కర్ణాటక మధ్య, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి జేసీ మధుస్వామితో సమావేశం అయ్యారు. కరవు జిల్లా అనంతపురానికి రావాల్సిన పెన్నా జలాలను వెంటనే విడుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEbDEI

0 comments:

Post a Comment