న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను తీహార్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం జరిగింది. అయితే తీహారు జైలుకు చేరుకున్నాక చిదంబరం ఎలాంటి ప్రక్రియను ఎదుర్కొంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక సాధారణ వ్యక్తిలానే ఆయన్ను చూడటం జరుగుతుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HM4SFy
Thursday, September 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment