Tuesday, February 26, 2019

పీవోకేలో దాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పై భారత వాయుసేన మెరుపుదాడి చేశాక నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. ఉదయం 3.30 బాలాకోట్ వద్ద జైషై మహ్మద్ శిబిరంపై మెరుపుదాడి చేసింది. ఈ పరిస్థితుల్లో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అంచనా వేస్తోంది. మోదీ నివాసంలో క్యాబినెట్ కమిటీ భేటీఢిల్లీలోని లోకమాన్య తిలక్ రోడ్డులోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GM91uf

Related Posts:

0 comments:

Post a Comment