హైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ముఠా గుట్టురట్టైంది. నాచారంలో నివాసముండే స్టాన్లీ డేవిడ్ (63సం.), దుర్గం చెరువు సరోజిని (56సం.), మరపాటి సుమన్ (33సం.) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EYkJjm
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులు
Related Posts:
Coronavirus: అమ్మా క్యాంటిన్ ఉద్యోగికి కరోనా పాజిటివ్, హడల్, ఇప్పటికే పాలు అమ్మిన వ్యక్తి !చెన్నై: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన సమయంలో తమిళనాడు ప్రభుత్వం పేదలకు ఆహారం అందిస్తున్న అమ్మా క్యాంటిన్ లో పని చేస్తున్న సి… Read More
ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. రెడ్ జోన్ల బయట అనుమతి...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయి… Read More
కరోనా: 24 గంటల్లో 2553 కొత్త కేసులు.. రికార్డు స్థాయిలో రికవరీలు.. రేపటిని తలుచుకుంటే వణుకు..దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం అదుపులోకి రాలేదు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 2553 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కు పెరిగి… Read More
lockdown:పోలీసులతో వలసకూలీల ఘర్షణ, సొంత రాష్ట్రం వెళతామని పట్టు, లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు..లాన్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు పెట్టేబెడ సర్దుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారిని తరలించేందుకు అధికారులు తగిన ఏ… Read More
ఉదృతమవుతున్న కేసులు..కేంద్ర వర్గాల్లో పెరుగుతున్న ఆందోళన..! జూన్ వరకూ లాక్డౌన్ తప్పదా..?ఢిల్లీ/హైదరాబాద్ : గత నలభై రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తు లాక్డౌన్ ఆంక్షలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా కరోనా కష్టాలు రెట్టింపవుతున్నాయి తప్ప తగ్… Read More
0 comments:
Post a Comment