అమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ సీపీలోకి వలస వచ్చే నాయకుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సందడిగా మారింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి దాసరి జైరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQVouL
వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరేనా?..21 స్థానాలపై స్పష్టత
Related Posts:
వైసీపీలో చేరిన కరణం వెంకటేష్... వెనక్కు తగ్గిన బలరాం .. రీజన్ ఇదేటీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో కరణం బలరాం చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆయన కూడా వైసీపీలో చేరతానని ప్రకటించారు . కానీ ఆయన వైసీపీలో చేరకుండా వెన… Read More
Coronavirus:బెంగళూరు ఐటీ కంపెనీల ఉద్యోగులు విదేశాలకు వెళ్లకూడదు, ప్రభుత్వం ఆర్దర్ !బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు… Read More
మోదీని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. కాంగ్రెస్కు తాతలా బీజేపీ తయారైంది.. అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం క… Read More
సింధియా బాగా తెలుసు! మోడీ ఇంకా నిద్రలోనే: రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలున్యూఢిల్లీ: కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరికపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. జ్యోతిరాదిత్య సింధియా తనకు బాగా… Read More
Jyotiraditya Scindia: ఒక్కరే కాదంటూ సచిన్ పైలట్ కామెంట్స్పై నగ్మా ఘాటుగా..న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారం తీసు… Read More
0 comments:
Post a Comment