అమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ సీపీలోకి వలస వచ్చే నాయకుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సందడిగా మారింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి దాసరి జైరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQVouL
వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరేనా?..21 స్థానాలపై స్పష్టత
Related Posts:
Chiranjeevi: మెగాస్టార్ ను టార్గెట్ చేసిన టీడీపీ: సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏం తెలుసంటూ చురకలు..!నెల్లూరు: టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారు. తమదైన శైలిలో చిరంజీవిపై విమర్శలకు దిగుతున్నారు. పార్టీన… Read More
మంత్రి బుగ్గనకు మాజీ మంత్రి పుల్లారావు సవాల్: రైతుల ఆందోళనకు మద్దతుగా: అదే ఏకైక అజెండా..!అమరావతిలో స్థానికులు..రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రులు వారి నిరసనల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసార… Read More
మేనమామ ముందుకు రాకున్నా.. నేనున్నాంటూ కేసీఆర్..: మంత్రి పువ్వాడఖమ్మం: పేదింటి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వ… Read More
‘దిశ నిందితుల’ కోసం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల టీమ్.. రేపే రీపోస్టుమార్టం.. డెడ్ బాడీల అప్పగింత..తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రి… Read More
31 రాత్రి పోలీసు నిబంధలు ఇవే.... తాగి పట్టుపడితే...10 వేలు... !31 డిశంబర్ వచ్చిందంటే ప్రజల్లో కొత్త ఉత్సహాం పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ...నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి వేడుకల్… Read More
0 comments:
Post a Comment