హైదరాబాద్ : టికెట్ కాదు పార్టీ ముఖ్యమన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. లోక్సభ ఎన్నికల్లో సీటివ్వలేదని పార్టీ మారే వ్యక్తిని కాదన్నారాయన. 1980 నుంచి బీజేపీలో ఓ సైనికుడిలా పనిచేస్తున్నానని చెప్పారు. తనకు పార్టీ ఉన్నతి, బలోపేతమే ముఖ్యమని స్పష్టంచేశారు. గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HTVgcG
సీటు కాదు పార్టే ముఖ్యం : టికెట్ దక్కకున్నా వీడిదిలేదంటున్నా దత్తన్న
Related Posts:
ఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలుఅంతర్జాతీయంగా సంచలనం రేపిన ఏలూరు అస్వస్థలపై మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. అయితే అంతుచిక్కని వ్యాధికి దారి తీసిన కారణాలు మాత్రం తేటతెల్లమయ్యాయి. పశ్చిమ గో… Read More
Fact Check:రైల్వేలను అదానికి అప్పగిస్తున్నారన్న ప్రియాంకా గాంధీ..క్లారిటీ ఇచ్చిన కేంద్రంన్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిందంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుపై కేంద… Read More
ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 478 కేసులు, 3మరణాలు -ఈనెల25 నుంచే వ్యాక్సినేషన్ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించిన, దేశంలోనే టీపీఎంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: డిసెంబర్ 22 వరకు సమయం ఇవ్వండి ..ఎన్సిబి ని కోరిన అర్జున్ రాంపాల్సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నా… Read More
కాళీమందిర్ ల్యాండ్ కబ్జా: ఉప్పుగూడలో ఉద్రిక్తత, పీఎస్కు బండి సంజయ్, రాజా సింగ్ వార్నింగ్హైదరాబాద్: నగరంలోని ఉప్పుగూడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. . కాళీమాత ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ఎంఐఎం నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికుల… Read More
0 comments:
Post a Comment