Monday, July 29, 2019

చేపలు పుష్కలంగా తింటే క్యాన్సర్ రాదంట.. చెప్పిందెవరో తెలుసా..!

హైదరాబాద్ : క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సైలెంట్ కిల్లర్‌గా మనుషుల ప్రాణాలు హరిస్తోంది. క్యాన్సర్ వ్యాధి పట్ల జనాల్లో అవగాహన లేకపోవడం కూడా ఆ వ్యాధి ముదరడానికి కారణమవుతోంది. ప్రజల నిర్లక్ష్యంతోనే క్యాన్సర్ విజృంభిస్తోందనే వాదనలు కూడా లేకపోలేదు. దాని వల్ల మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 80 శాతం మంది క్యాన్సర్ బాధితులు క్రిటికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yu5mdi

Related Posts:

0 comments:

Post a Comment