నిర్భయ దోషులు చట్టంతో ఆటలాడుకుంటున్నారని తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా ఆట బొమ్మనా అని ఆమె ప్రశ్నించారు. ఒక్కో దోషి చట్టంతో గేమ్స్ ప్లే చేస్తున్నారని.. వారిని ఒక్కొక్కరిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఉరిశీక్ష వాయిదా వేసేందుకు ఒకరి తర్వాత ఒకరి ప్రయత్నిస్తునారని ఆమె ఆరోపించారు. అలా చేస్తేనే వారికి చట్టం అంటే ఏంటో అర్థమవుతోందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30BwJ3A
Hang them one by one: చట్టం ఏమైనా ఆటబొమ్మనా, ఉరి వాయిదాకోసమే పిటిషన్లు: నిర్భయ తల్లి
Related Posts:
జమ్మూకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా- ఎప్పుడో తెలుసా ? -లోక్సభలో ప్రకటించిన అమిత్షాతీవ్రవాద పీడిత జమ్మూ-కశ్మీర్ను మూడు ముక్కలు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు గతంలో జమ్మూను వదిలివ… Read More
ఏపీ ఎన్నికలకు తెలంగాణ మద్యం-కోళ్ల పెంట కింద దాచిపెట్టి- 9600 బాటిల్స్ సీజ్ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర… Read More
ఎర్రకోట వద్దకు దీప్ సిద్ధు , ఇక్బాల్ సింగ్ ... రిపబ్లిక్ డే నాటి హింస, సీన్ రీక్రియేట్ చేస్తున్న పోలీసులుమూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలన్న డిమాండ్ తో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలో భాగంగా రిపబ్లిక్ డే రోజున రైతులు ట్రాక్టర్ పరేడ్ ని… Read More
గ్రేటర్ కొత్త మేయర్ విజయలక్ష్మిపై మొదలైన విమర్శలు , మేయర్ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, భారీ ఫైన్గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎన్న… Read More
కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?Click here to see the BBC interactive ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలా వేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు. కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో… Read More
0 comments:
Post a Comment