లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు పంగనామం పెట్టి పత్తాలేకుండా పోయిన డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాదాపు రూ.13వేల కోట్లకుపైగా రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్.. చట్టానికి చిక్కకుండా తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. ఇందులో భాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1750కిలోమీటర్ల దూరంలో ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fs0w5I
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నీరవ్ లీలలు...ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ప్రయత్నాలు
Related Posts:
మిస్సింగ్లపై అసత్య ప్రచారాన్ని నమ్మద్దు.. తెలంగాణ డీజీపీతెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్లపై ప్రజలు ఆందోళన పడవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యల… Read More
వైఎస్ బాటలో జగన్, ప్రజల సమస్యలు వినేందుకు ‘ప్రజా దర్బార్’అమరావతి : రాజన్న కొడుకు జగన్ అచ్చం తండ్రి పోలికే. తండ్రి రాజకీయాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న జగన్ .. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తుంటారు. ప్రత… Read More
స్పీకర్గా తమ్మినేని ఏకగ్రీవం: సభలో అధికారిక ప్రకటన: 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి..ఏపీ శాసనసభ నూతన స్పీకర్గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గు రువారం సభలో ప్రకటించటం లాంఛనమే.… Read More
చంద్రబాబుకు పైలట్, ఎస్కార్ట్ వాహానాల తొలగింపు..అసెంబ్లీ జరిగే మొదటి రోజే చంద్రబాబుకు షాక్ ఇచ్చింది అధికార వైసీపీ, ఈనేపథ్యంలోనే జడ్ ప్లస్ కేటాగిరి భద్రతలో చంద్రబాబు కాన్వాయ్లో పైలట్ ,ఎస్కార్ట్ వాహా… Read More
జగన్తో జనసేన ఎమ్మెల్యే భేటీ: ముఖ్యమంత్రికి అభినందనలు: సంకేతాలు ఇస్తున్నారా..!ఏపీ శాసనసభలో కొత్త ట్విస్ట్. ఏకైక జనసేన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఆయనకు అభినందన లు తెలిపారు. ప్రస్తుతం సభలో రాపాక వరప… Read More
0 comments:
Post a Comment