Friday, March 22, 2019

మహానుభావుడు ఎన్టీఆర్ టీడీపీ ప్రకటించి 37 ఏళ్లు... ఆయన లేడు .. ఆయన ఆశయాలైనా ఉన్నాయా ..?

ముఖ్యంగా ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఆనాడు ఆవిర్బ‌వించిన ఆ నూత‌న పార్టీ వ‌ల్ల తెలుగువాడు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తించ‌బ‌డ‌డానికి కూడా కార‌ణ‌మ‌య్యింది. ఢిల్లీ పెత్ద‌నం తారా స్థాయిలో న‌డుస్తున్న క్ర‌మంలో ద‌క్షిణ‌దేశ ముఖ్య‌మంత్రుల ప‌ట్ల కేంద్ర పెద్ద‌ల ఉదాసీన వైఖ‌రిని కూడా పార‌దోలింది. ఇక ఆనాడు ఆ మ‌హానుభావుడు నెల‌కొల్పిన పార్టీ ద్వారా ఎంతో మంది రాజ‌కీయ ఓన‌మాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNj2XS

Related Posts:

0 comments:

Post a Comment