తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ప్రముఖ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. నిర్దేశిత సమయం ప్రకారం.. ఉదయం 9
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsSyJF
ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!
Related Posts:
బెంగళూరులో విచిత్రం: వికటించిన ప్రయోగం: ఆ వారంలోనే వేలకొద్దీ కేసులు: షాకింగ్ రిజల్ట్స్బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల వరకూ కఠి… Read More
సచివాలయం కూల్చివేత... రేపటి లోగా దానిపై తేల్చాల్సిందేనన్న హైకోర్టు...సచివాలయ కూల్చివేతలపై గోప్యతకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం(జూలై 23) విచారణ చేపట్టింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్లో పని చేసేవారు మాత్… Read More
రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్వాట్: స్వరూపానంద సరస్వతిలక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం న… Read More
టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవ… Read More
ఉస్మానియా ఆస్పత్రి పురవాస్తు భవనమేనా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలుహైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్ప… Read More
0 comments:
Post a Comment