మన్నార్ గుడి మనుషుల భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయి. తమిళనాడులో మరో కుటుంబం రాజకీయంగా తెరమరుగై అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల కూటమి బలంగా కన్పిస్తుండటంతో శశికళ కుటుంబ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది. ఈ ఎన్నికల్లో కనీస స్థానాలు నెగ్గితేనే దినకరన్, శశికళ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు. కనీస స్థానాలు కూడా రాకుంటే వీరిద్దరినీ తమిళ ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది స్పష్టం అవుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKO19t
ఎమ్మెల్యేలను గెలిపించుకోలేక పోతే టీటీవి భవిత ఏంటి..? దినకరన్ నెగ్గుతారా.? తగ్గుతారా..?
Related Posts:
ఎదిరిస్తే కేసులే.. దేశంలో మోడీ నియంత పాలన..ప్రధాని నరేంద్రమోడీ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆయనపై ఎవరు విమర్శలు చేసిన కేసులు బనాయిస్తున్నారని ఆయన… Read More
రాత్రి 12.30 వరకు మెట్రో సర్వీసులు..ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగడంతో మెట్రో సర్వీసుల్లో మార్పులు చేశారు. సమ్మె దృష్ట్యా ఉదయం అయిదున్నర నుండి అర్థరాత్రి పన్నెండున్నర వరకు సర్వీసులు కొ… Read More
చంద్రబాబు చిన్న మెదడు చిట్లిందా..? టీడీపీ చీఫ్పై బొత్స విసుర్లుటీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. చంద్రబాబు తాను ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం … Read More
మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించేందుకు మావోల ప్లాన్, కుట్రభగ్నం చేసిన పోలీసులుమరో 17 రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్ట… Read More
కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు: రూ. 130కే 150 ఛానళ్లు!న్యూఢిల్లీ: దసరా పర్వదినం ముందు కేబుల్ టీవీ యూజర్లకు పెద్ద తీపి కబురు అందించింది ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడీసీఎఫ్). కేవలం నెలకు రూ. 130 చె… Read More
0 comments:
Post a Comment