Friday, October 4, 2019

ఎదిరిస్తే కేసులే.. దేశంలో మోడీ నియంత పాలన..

ప్రధాని నరేంద్రమోడీ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆయనపై ఎవరు విమర్శలు చేసిన కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే మూక దాడులకు సంబంధించి ప్రధానికి లేఖ రాసిన 50 మంది సెలబ్రెటిలపై రాజద్రోహం కేసు పెట్టారని అన్నారు.ఈ విధంగా ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వివిధ రకాలుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iol2pf

Related Posts:

0 comments:

Post a Comment