Thursday, March 28, 2019

సొంత గూటికి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్‌లో దశ తిరిగేనా..?

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన సీనియర్ బీజేపీ నేతలతో కూడా టచ్‌లోకి వచ్చి చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే జితేందర్ రెడ్డి తన సొంత గూటికి చేరుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FxfRkp

Related Posts:

0 comments:

Post a Comment