కరోనా సంక్షోభం తీసుకొచ్చిన పరిస్ధితులు ఆర్ధిక వ్యవస్దలను కుదేలు చేస్తున్న వేళ.. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతోంది. ప్రభుత్వాలు ముందుకు సాగాలంటే కీలకమైన ఆదాయ వనరులు మూసుకుపోతుండటంతో ఇప్పుడు వాటికి ఊపిరాడటం లేదు. చివరికి ఎంత వద్దనుకున్నా జనంపై పన్నులు, ధరల మోత విధించక తప్పని పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇదే కోవలో ఏపీ సర్కారు మద్యం వినియోగాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foGcT0
కరోనా తర్వాత జనంపై పన్నుల మోత తప్పదా ? ఇప్పటికే ప్రభుత్వాల సంకేతాలు...
Related Posts:
2 సెట్లు కనిపించకున్నా ఫర్లేదు : పరీక్ష తేదీల్లో మార్పులేదు, ఎలా నిర్వహిస్తామంటే ?హైదరాబాద్ : వరంగల్లో ఇంటర్ కొశ్చన్ పేపర్ మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం … Read More
టీటీడీ ఛైర్మన్..ఈవోలుగా వారికే అవకాశం: రమణ దీక్షితులకు పోస్టింగ్: జగన్ కసరత్తు..!ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..కొత్త ఈవో నియామకం పైన దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన బోర్డులో ఎవరికి అవకా… Read More
19 ఏళ్ల టీనేజ్ ఎథికల్ హ్యాకర్: జుకర్బర్గ్ కంట్లో పడ్డాడు..నగదు గెలుచుకున్నాడు!తిరువనంతపురం: సామజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్కు చెందిన వాట్సాప్లో ఓ సాంకేతిక లోపాన్ని గుర్తించాడో మలయాళీ టీనేజ్ కుర్రాడు. అతని పేరు కేఎస్ అనంత… Read More
జేసీ బ్రదర్స్ స్పీడ్కు జగన్ బ్రేకులు: ఆ పోస్టు ఏరికోరి ఆ అధికారికే : సీఎం లక్ష్యం అదేనా..!జగన్ మా వాడే అంటూనే..క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేసీ దివాకర్రెడ్డి కి రెండు రోజుల్లో జగన్ జలక్ ఇచ్చారు. వారి స్పీడ్కు బ్రేకులు … Read More
అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కసరత్తు..! ఏపీలో పెరిగితే జగన్ చరిత్రకారుడే..!!ఢిల్లీ/అమరావతి: జగన్ ప్రభుత్వం అసాద్యాన్ని సుసాద్యం చేసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ… Read More
0 comments:
Post a Comment