శివమొగ్గ: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ధన ప్రవాహం ముంచెత్తుతోంది. భారీగా నగదును, వెండి, బంగారు వస్తువలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా మద్యాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ 35 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ, పోలీసులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hvxns0
కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
Related Posts:
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ! ప్రియుడితో గొడవపడి ప్రియురాలి ఆత్మహత్య!హైదరాబాద్ : ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, మతం, వయోబేధంలేదని అంటారు. సంగీత ముఖర్జీ, లోకేశ్ది అలాంటి కథే. వయసు అంతరం ఉన్నా.. ఫేస్బుక్ వారిలో ప్రేమ… Read More
చెన్నై ఆస్పత్రిలో దారుణం .. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతితమిళనాడులోని మధురై ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మదురైలో … Read More
అక్కడ ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగలేని పరిస్థితి..ఎందుకో తెలుసా..?శ్రీలంక: శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల తర్వాత దేశభద్రతా చర్యల్లో భాగంగా బురఖాలు ధరించడంపై ఆదేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బురఖాలపై నిషేధం … Read More
ఇంటర్ ఫలితాల్లో జాప్యం.. 10 నాడు కష్టమే.. మరో డెడ్ లైన్ ఏదంటే..!హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల తప్పుల తడకతో విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. దాంతో పెద్దఎత్తున రాద్ధాంతం జరగడంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్… Read More
ఐఏయస్ అధికారి ఇంట్లో భారీ చోరీ: 85 లక్షలు..ఆభరణాలు మాయం : అంతా రహస్యంగా...!ఆయన ఓ సీనియర్ ఐఏయస్ అధికారి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అధికారుల్లో ఒకరు. కీలకమైన శాఖలో ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన న… Read More
0 comments:
Post a Comment