ఏపీలో రాజధాని హీట్ సెగలు రేపుతోంది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో.. వేడి పీక్కి చేరింది. ఈ క్రమంలో వైసీపీ నేత పార్ధసారథి స్పందించారు. రైతులను సంతోషపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో క్యాబినెట్లో జీఎన్ రావు కమిటీ సూచనలపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PWs4pa
రైతులను సంతోషపరిచేలా నిర్ణయం..? అన్నీ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: పార్థసారధి
Related Posts:
రెఫరెండం పెట్టు... బక్రీద్ కథతో జగన్కు రఘురామ చురకలు... ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నాడంటూ...మూడు రాజధానులపై ప్రజా రెఫరెండం నిర్వహించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యం… Read More
ఆగష్టు నెలలో శుభ ముహూర్తాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మూడు రాజధానులపై రేపు జనసేన కీలక భేటీ- భవిష్యత్ కార్యాచరణ ఖరారు..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ రేపు అమరావతిలో కీలక భేటీ నిర్వహించబోతోంది. రేపు పార్టీక… Read More
ఎక్కడో ఎర్నాకుళంలో ఉండి... ఈశాన్య భారతం కోసం... విద్యార్థులపై మోదీ ప్రశంసలు...ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం(అగస్టు 1) సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన… Read More
ప్రేమించాలని టార్చర్, నీ నట్టింటికి వస్తానని ఫోన్, ఆత్మహత్య, కొన్ని గంటల్లో 74% మార్కులతో పాస్ !భోపాల్/ఇండోర్: అందరికంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆ అమ్మాయి నిర్ణయించింది. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దె… Read More
0 comments:
Post a Comment