Saturday, March 16, 2019

ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్

న్యూజిలాండ్ : న్యూజిలాండ్ మసీదుల్లో మారణహోమం సృష్టించిన దుండగుడు బ్రెంటాన్ టారాంట్ నరనరాన జాత్యాంహకారం జీర్ణించుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పశ్చిమ దేశాల్లో ఇతరదేశాల వారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని .. వీరిని ఇక్కడినుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని 74 పేజీల మేనిఫెస్టో లో పేర్కొన్నాడు. మసీదుల్లో దాడి చేసే ముందు తన వైఖరి స్పష్టంచేస్తూ మేనిఫెస్టోను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ub7kP1

Related Posts:

0 comments:

Post a Comment