విశాఖపట్నం: రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ.. ఎండ దెబ్బ తగిలి, వడదెబ్బకు గురై అయిదుమంది ప్రయాణికులు కన్నుమూశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం మధ్య నడిచే కేరళ ఎక్స్ప్రెస్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న ఉందంతం ఇంకా జనం మదిలో మెదలుతూనే ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తోన్న కేరళ ఎక్స్ప్రెస్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉందో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MNyg3j
ఏపీ ఎక్స్ప్రెస్ మరో ట్రాజెడీని మిగిలిస్తుందా? ఢిల్లీ దాకా వెళ్లాలంటే ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సి
Related Posts:
మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనేక మార్పులు తిరుగుతున్నాయి. మొదట మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీలు ప్ర… Read More
అజిత్, శరద్ పవార్ ల ట్వీట్ వార్ .. 'మహా' డ్రామాను రక్తి కట్టిస్తున్న షాకింగ్ ట్వీట్లుమహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. షాకింగ్ ట్విస్ట్ లతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా అజిత్ పవార్ … Read More
కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీకి సర్వే షాక్, నోరు జారితే ఫినిష్, సీఎం సీటుకే ఎసరు, ఢిల్లీ పెద్దలు!బెంగళూరు: కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీ జరగనున్న 15 నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా తామే విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్త… Read More
కృష్ణా నదిలో దూకి ఈవో అనిత ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?అమరావతి: గుంటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొందుగలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని… Read More
తెగిన చెరువు కట్ట..బెంగళూరు వీధుల్లో పోటెత్తిన నీరు: 200లకు పైగా నివాసాలు ఖాళీబెంగళూరు: సెలవురోజు సరదాగా గడుపుతున్న ఆ కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా వరద పోటెత్తడంత… Read More
0 comments:
Post a Comment