న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్లోని కర్తార్పూర్ ప్రాంతంలో ఉన్న చరిత్రాత్మక గురుద్వార్ దర్బార్కు భారతీయులను అనుమతించే అంశంపై చర్చించేందుకు రెండు దేశాల అధికారులు సమావేశం కానున్నారు. ఇరు దేశాల హోం, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVPDjV
70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలు
Related Posts:
కన్నతల్లి కసాయిగా మారి.. కూతురును బస్సు కిందకు తోసి.. ఏం కష్టమొచ్చిందో పాపం..!హైదరాబాద్ : కన్నతల్లి ఉన్మాదిలా మారింది. కన్న కూతురును బస్సు కిందకు తోసేసింది. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ మొత్తానికి ఆ తల్లి కన్నబిడ్డను అత్యంత పైశాచి… Read More
బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మరో రన్ వేబెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ లల్లోఒకటైన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో రన్ వే సిద్ధమైంది. విమానాశ్రయానిక… Read More
బ్యాంకుల నుండి డబ్బు దొంగతనం చేస్తే... ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడతారా..? రాహుల్ గాంధీదేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానకి కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలోనే మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్య… Read More
వెస్ట్జోన్ పరిధిలో ఆ బడా వ్యాపారి ఎవరు..? రూ.5 కోట్ల నగదు స్వాధీనం కేసులో పోలీసుల ఎంక్వైరీహైదరాబాద్ : భాగ్యనగరంలో హవాలా మనీ బుసలు కొడుతుంది. గుజరాత్కు చెందిన ముఠా హవాలా మనీని అందజేస్తోంది. తమ కమీషన్ తీసుకొని రూ.కోట్ల నగదు బదిలీ చేస్తోంది. … Read More
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులుప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటన… Read More
0 comments:
Post a Comment