ఢిల్లీ:మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచినట్టుగా సమాచారం. ప్రపంచదేశాలు చెబుతున్నప్పటికీ మాత్రం పాక్ బుద్ధి మాత్రం మారలేదని చెప్పేందుకు నిదర్శనం బుధవారం ఘటన. మంగళవారం పాకిస్తాన్ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లి దాడిచేసిన నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EBp781
సరిహద్దుల్లో యుద్దమేఘాలు:ఇరుదేశాల విమానాశ్రయాలు మూసివేత
Related Posts:
నివర్ తుపానుతో భారీ నష్టం: పవన్ కళ్యాణ్ ఆవేదన, జగన్ సర్కారుకు విజ్ఞప్తిఅమరావతి: నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.… Read More
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే...తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం(నవంబర్ 28) హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,… Read More
కేటీఆర్ వల్లే డ్యామేజ్, కేసీఆర్ బలి -ఎత్తిపోతలంటే ఇదే -బీజేపీనీ తరుముడే: రేవంత్ ఫైర్లీడర్ల మధ్య మాటల యుద్ధం.. పార్టీ ప్రచారాల మైకుల హోరుతో జీహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. అన్నిపార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు హైదరాబ… Read More
facebook: అంకితా అదుర్స్, సొల్లు కార్చుకున్న నాయర్, రాజస్థాన్ లో స్కెచ్, కేరళలో, ఆంటీలు, అమ్మాయిలు !కొచ్చి/ తిరువనంతపురం/ జైపూర్: నకిలి ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో అందమైన కాలేజ్ అమ్మాయిలు, అదిరిపోయే ఆంటీల ఫోటోలు పెడుతూ అమ్మాయిల పిచ్చి ఉన్న వాళ్లను వ… Read More
కామాంధ టీచర్... మైనర్ బాలికపై అత్యాచారం... సిరిసిల్లలో వెలుగుచూసిన దారుణం...సిరిసిల్లలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ కామాంధుడిగా మారాడు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ టీచర్ కొన్నేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి … Read More
0 comments:
Post a Comment