తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం(నవంబర్ 28) హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,కడప జిల్లాలో వర్ష ప్రభావాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు నీటమునిగిపోయాయి. చిత్తూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mdpGs3
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే...
Related Posts:
ఆ సర్వే చేస్తున్న టీచర్లకు చేదు అనుభవం.. ఎన్ఆర్సీగా భావించి అడ్డుకున్న స్థానికులుహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యత నిర్మూలన సర్వే కార్యక్రమం ఇద్దరి టీచర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 18 ఏళ్లకు పైబడి నిరక్షరాస్యత… Read More
ఐదుగురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. శాప విముక్తి, గుప్త నిధి పేరుతో దొంగబాబా కామ పూజలు..జనాన్ని బురిడీ కొట్టించి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ యువకుడు.. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు.. ఆ దొంగబాబాను నమ్మిన కొన్ని కుటుంబాలు నిలువ… Read More
ఆ ఉత్తర్వులతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చుపెడతారా?: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంఅమరావతి: వివాదాలకు తావులేని భూములను మాత్రమే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన… Read More
టెక్కీ లవ్ స్టోరీ, వేరే అమ్మాయితో పెళ్లి, సీక్రెట్ ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు, రివాల్వర్ తో కాల్చిబెంగళూరు: నిశ్చితార్థం జరిగిన తరువాత తన పెళ్లి రద్దుకావడానికి ప్రియురాలు కారణం అయ్యిందని ఆవేశంలో రివాల్వర్ తీసుకుని ఆమెను కాల్చి హత్య చెయ్యడానికి ప్రయ… Read More
జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం , జారీ చేసిన జీవోపై టీడీపీ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .పేదలందరికీ ఇళ్లు కార్… Read More
0 comments:
Post a Comment