అమరావతి: నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం సుమారు రూ. 1000 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తెలిసిందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lebeP8
Friday, November 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment