ప్రకాశం జిల్లాలో మరో కీలక నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చర్చ ఇప్పుడు టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని కాదని వైసిపి లో చేరారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా ఆమంచి ససేమిరా అన్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BymS3e
మాగుంట చూపు వైసిపి వైపు..! తన వర్గంతో ప్రత్యేక సమావేశం : సీయంఓ నుండి కాల్..!
Related Posts:
ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు .. ఎలాంటి లక్షణాలు లేకున్నాఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలపై తన ప్రభావాన్ని చూపిస్తుంది . ఇక తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తున్న కరోనా ప్రపంచ ద… Read More
Fake Alert : ఆరోగ్య సేతుపై 'నిఘా' అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రంకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పా… Read More
కరోనా : పాక్లో పరిస్థితి ఆగామాగం.. 60 మంది వైద్యులను లోపలేసిన ప్రభుత్వంప్రపంచమంతా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు లేని యుద్దం చేస్తోంది. ప్రాణాలకు తెగించి లక్షలాది మంది డాక్టర్లు ప్రత్యక్ష యుద్దంలో పాల్గొంటున్నారు. … Read More
లాక్డౌన్ ఎఫెక్ట్: కళతప్పిన నగరం.. నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు: వీడియో విడుదలహైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇక ఎక్కడో చైనాలో పుట్టని ఈ మహమ్మ… Read More
ఏపీ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే ఆఫర్- ఒప్పుకుంటే 24 గంటల్లో విజయవాడ శానిటైజేషన్..ఏపీలో కరోనా లాక్ డౌన్ సమయంలో రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రోజుకూ రకంగా సవాళ్లు విసురుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇవ… Read More
0 comments:
Post a Comment