ప్రకాశం జిల్లాలో మరో కీలక నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చర్చ ఇప్పుడు టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని కాదని వైసిపి లో చేరారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా ఆమంచి ససేమిరా అన్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BymS3e
మాగుంట చూపు వైసిపి వైపు..! తన వర్గంతో ప్రత్యేక సమావేశం : సీయంఓ నుండి కాల్..!
Related Posts:
హెచ్సీక్యూ, అజిత్రోమైసిన్ కిలిపి వాడితే గుండెకు ప్రమాదమే..: శాస్త్రవేత్తల అధ్యయనంన్యూఢిల్లీ: భారత ఔషధం హైడ్రోక్సిక్లోరోక్విన్(హెచ్సీక్యూ) కరోనా మహమ్మారి చికిత్సలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఔషధం అజిత్రోమైసి… Read More
విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!విశాఖపట్నం: ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్లో తొమ్మిదవ స్థానం పొందిన విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి మన విశాఖనగరం పెట్ట… Read More
ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్తో తండ్రీకూతుళ్లు... సిద్దిపేటలో కలకలం...సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. పెట్రోల్ డబ్బాలతో కార్యాలయంలోకి వెళ్లిన తండ్రీకూతుళ్లు తలుపులు మూసి ఆత్మహత్య చేసుకుంటామని… Read More
కరోనా లాక్ డౌన్ దారుణం- జీతం కోతపై యజమానితో గొడవ - పీక కోసి బావిలో పడేసిన ఉద్యోగికరోనా మహమ్మారి కారణంగా కొనసాగుతోన్న లాక్ డౌన్ దాదాపు అందరి జీవితాలనూ ప్రభావితం చేసింది. శాలరీడ్ వర్గంలోనే సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోగా, అసంఘటిత… Read More
Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5, 000 కోట్లకు పైగా ప్రజల డబ్బ… Read More
0 comments:
Post a Comment