Sunday, February 3, 2019

ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతి

పాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఆరుగురు మృతి చెందారు. సోన్పూర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D2k9PE

Related Posts:

0 comments:

Post a Comment