అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సీట్ల సంఖ్య తగ్గుతుందని, మెజార్టీకి దరిదాపుల్లో ఆగిపోతుందని, ఇతర పార్టీల మద్దతుతో మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని చెబుతున్నాయి. 'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4bNe0
బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?
Related Posts:
డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య డేటా చోరీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రజలు, పోలీసులను, అధికారులను ఎవరినీ నమ్మని … Read More
ఎల్ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 590 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయ… Read More
భారత్ పాకిస్తాన్ల మధ్య నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం: చైనాబీజింగ్ : భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా తన వైఖరిని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షిస్తున్… Read More
పాపిష్టి పాక్ : మళ్లీ భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానం..కూల్చివేసిన వాయుసేన..?పాకిస్తాన్ మరోసారి భారత్పై దాడికి యత్నించిందా...? ఇందులో భాగంగా యుద్ధ విమానాలతో దాడిచేసేందుకు స్కెచ్ గీసిందా..? ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న యుద్ధ వాతా… Read More
జర్నలిస్టు ఖషోగ్గి హత్యలో సంచలన కథనం...చంపిన తర్వాత సౌదీ ఈ దారుణానికి పాల్పడిందా..?ప్రపంచదేశాల్లో చర్చనీయాంగా మారిన ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య మరోసారి వార్తల్లో నిలిచింది. సౌదీ అరేబియానే హత్య ఖషోగ్గిని హత్య చేసిందని ఆరోపణలు… Read More
0 comments:
Post a Comment