అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సీట్ల సంఖ్య తగ్గుతుందని, మెజార్టీకి దరిదాపుల్లో ఆగిపోతుందని, ఇతర పార్టీల మద్దతుతో మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని చెబుతున్నాయి. 'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4bNe0
బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?
Related Posts:
తిరుమల హోటళ్లపై కొరడా...రూ 30కే ఫుల్ మీల్స్తిరుమలో ప్రవైట్ హోటల్ వ్యాపారుల దోపిడికి అడ్డుకట్టవేసింది. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలను అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు దేవాదా… Read More
యువతిని వేధించిన పోకిరీలు.. తోటలో చితక్కొట్టిన బంధువులు (వీడియో)ఒంగోలు : మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీలోని ఒంగోలులో కూడా కొందరు వేధింపులకు … Read More
తెలంగాణ గవర్నర్గా సత్యపాల్ మాలిక్..!?నరసింహన్కు కీలక బాధ్యతలు:బీజేపీ నేతల ఆలోచన ఇలా.తెలంగాణకు నూతన గవర్నర్ నియామకం ఖరారైంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ప్రస్తుతం కేవలం తెలంగాణ గవర్నర్గా మాత్రమే ఉన… Read More
తీహార్ జైలులో ఆడదెయ్యం తిరుగుతోందట: భయపడి ఛస్తోన్న మగ ఖైదీలు!న్యూఢిల్లీ: కరడు గట్టిన నేరస్తులు, మానవత్వం మచ్చుకైనా కనిపించని నరహంతకులు, డెకాయిట్లు శిక్షను అనుభవిస్తోన్న తీహార్ జైలు అది. జనాలను భయ పెట్టడమే తప్ప భ… Read More
చెడిపోయిన ఆహారం సర్వ్ చేసినందుకు ఆ హోటల్కు కోర్టు షాక్.. ఎంత చెల్లించమందంటే..?చెన్నై: గత కొద్దిరోజులుగా ప్రముఖ హోటల్ శరవణ భవన్ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్ యాజమానికి సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడం... ఆ త… Read More
0 comments:
Post a Comment