Tuesday, February 19, 2019

పుల్వామాపై ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతి జవానుకు ఇద్దరి తలలు తేవాలి: పంజాబ్ సీఎం, సిద్ధూపై నిప్పులు

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సోమవారం స్పందించారు. ఒకరికి ఇద్దరు జవాన్లను (పాకిస్తాన్ జవాన్లు) తీసుకు రావాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నిప్పులు చెరిగారు. జవాన్లను కోల్పోయిన బాధ సిద్ధూకు తెలియడం లేదని మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన భారత జవాన్లకు రెట్టింపు సంఖ్యలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GywL5k

Related Posts:

0 comments:

Post a Comment