స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్నికలను ఆపాలంటూ సోమవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల షెడ్యూల్ను విడుదల చేయడంతో టీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించింది . ఇక కాంగ్రెస్ ఎన్నికలను ఆపాలని ఒక పక్క
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JjRhHV
ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చెయ్యమంటున్న కొండా దంపతులు ... కాంగ్రెస్ కు అభ్యర్థుల టెన్షన్
Related Posts:
షాకింగ్ : సంతానం కలగాలని.. బాలికను చంపి... చిన్నారి ఊపిరితిత్తులతో క్షుద్రపూజలు...ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఆరేళ్ల ఓ బాలికపై కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. సంఘటనా స్థలంలో చిన్నారి మృతదేహాన్ని పరి… Read More
జగన్ సర్కారుకు సుప్రీం ఝలక్- ఇక వాటికి నిమ్మగడ్డ పర్మిషన్ తప్పనిసరి- మరో వార్ తప్పదా ?ఏపీలో కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కరోనా పేరుతో అర్ధాంతరంగా … Read More
గ్రేటర్ ఎన్నికల సమరం... పోలింగ్ డిసెంబర్ 6..? ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే ఛాన్స్రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. అతి త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల నిర్వ… Read More
తెలంగాణకు విముక్తి లభించినట్టేనా? శరవేగంగా తగ్గుతోన్న పేషెంట్ల సంఖ్య: 15 వేలకు దిగువగాహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ముప్పు నుంచి తెలంగాణకు విముక్తి లభించినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా క్షీణిస్తోంది. ప… Read More
తిరుపతి ఉప ఎన్నిక వేడి..నో సింపతీ: ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు: వైసీపీతో ఢీఅమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయాల్లో… Read More
0 comments:
Post a Comment