Monday, May 13, 2019

ఓటు వేయ‌లేక‌పోయిన దిగ్విజ‌య్ సింగ్‌

భోపాల్‌: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్ సింగ్‌.. త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోలేక‌పోయారు. స‌కాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేక‌పోవ‌డం వ‌ల్ల ఓటు వేయ‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. రాజ్‌ఘ‌ర్ ఓటర్ల జాబితాలో దిగ్విజ‌య్ సింగ్ పేరు ఉంది. అది ఆయ‌న స్వస్థలం. భోపాల్ నుంచి సుమారు 130 కిలోమీట‌ర్ల దూరంల ఉంటుందీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JmKqhh

Related Posts:

0 comments:

Post a Comment