హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మేనకోడలు శిఖా చౌదరి, జయరాం మధ్య అక్రమ సంబందం ఉన్నట్లు పోలీస్ లు అనుమానిస్తున్నారు. అయితే అంతకు ముందే శిఖా చౌదరి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQlaQj
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?
Related Posts:
భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం- నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం- రంగంలోకి చైనా..దశబ్దాలుగా భారత్ కు మిత్రదేశంగా ఉన్న నేపాల్ తాజాగా చైనాకు అనుకూలంగా మారిపోవడం అక్కడి ప్రజలతో పాటు అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలూ జీర్ణించుకోలేకపోతు… Read More
చైనా కు అమెరికా భారీ షాక్.. తొలిసారిగా కాన్సులేట్ మూసివేతకు ఆదేశం.. సీక్రెట్ ఫైల్స్ కాల్చివేత..అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ చైనాతో విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న బంధాలకు మరో అంశం తోడైం… Read More
మాస్క్ ఇష్యూ: చీరాల యువకుడి మృతి, పోలీసులు కొట్టారా? జీపులోంచి పడటంతోనేనా?ప్రకాశం: ఇప్పటికే సీతానగరం పోలీసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు తావివ్వగా.. ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసు తీరు వివాదాస్పదంగా మారింది. మాస్కు … Read More
సీఎంకు షాక్, 2007 స్టోరీ, ఎరువుల స్కామ్ లో ఈడీ దాడులు, ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాలున్యూఢిల్లీ/ జైపూర్/ ముంబై: సచిన్ పైలెట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్న ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లెట్ కు… Read More
ఉద్యోగం కోసం ఆస్పత్రిలోనే పరీక్ష రాసిన కరోనా బాధితుడు!చిత్తూరు: కరోనా మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. అటూ ప్రజలు, ఇటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరోనా… Read More
0 comments:
Post a Comment