హైదరాబాద్ : సీబీఎస్ పరిధిలోని గౌలిగూడలో నైట్ హాల్ట్ చేసిన బస్సు నామరూపాలు లేకుండా పోయింది. తుప్రాన్ మీద బస్సు వెళ్లిందని సీసీటీవీ ఫుటేజీ చూసి .. ఆచూకీ కోసం అధికారులు నాందేడ్ వెళ్లారు. అయితే మహాముదురు అయిన కేటుగాళ్లు బస్సు ఫిజికల్ షేప్ మాత్రమే ఉంచారు. ఇంజిన్, ఇతర విడి భాగాలను అమ్మి సొమ్ముచేసుకున్నారని అర్థమవుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LdARTA
బస్సు దొంగ కాలాంతకుడు : ఒక్కరోజులోనే బూరు పీకి చారుకాసేశాడు
Related Posts:
తెరపైకి మార్గదర్శి కేసు: రామోజీరావు సహా పలువురికి సుప్రీంకోర్టు నోటీసులుహైదరాబాద్: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీరావుకు, ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి పైనా… Read More
విశాఖపట్నం పోర్టు నౌకలో అగ్ని ప్రమాదం: ఇంజిన్లో మంటలువిశాఖపట్నం: పోర్టు ట్రస్టులోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వ… Read More
100 రోజులుగా కరోనా కేసులు నిల్ - న్యూజిలాండ్ అరుదైన ఘనత - ఎలా సాధించారు?భూగోళాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి గడిచిన ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్నది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్లకు చేరువైన వేళ.. ఒకే ఒక్క దేశం ప్రశా… Read More
ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ? కొత్త జిల్లాలపై మౌనం - తెర వెనుక ఏం జరుగుతోంది ?ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తాజాగా క్లాసు పీకారా ? ఎమ్మెల్యేలు కొంతకాలంగా సైలెంట్ కావడం వెనుక కారణాలేంటి ? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వ… Read More
UPSC: మాజీ సీఎం మనుమరాలు, రాణి మొదటిసారి భోణి, నువ్వు గ్రేట్, తాత ఢిల్లీతో ఫైట్: పేరు నిలబెట్టు!చెన్నై/ న్యూఢిల్లీ: ఆమె మాజీ సీఎం మనుమరాలు. అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా చెయ్యగలరు. ఒక పార్టీ అధిష్టానం పూర్తిగా ఆమెకు మద్దతు ఇచ్చింది. ద్రవిడ క… Read More
0 comments:
Post a Comment