ఎమ్మిగనూర్ : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆడపా దడపా ఆ రెండు పార్టీ నేతల మధ్య గొడవలు జరగుతూనే ఉన్నాయి. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L5F2R7
వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మిగనూరులో స్థల వివాదంలో గొడవ, 11 మందికి గాయాలు
Related Posts:
తెలుగు రాష్ట్రాల్లో ఆగని వరకట్న వేధింపులు ... ఏసీబీ అధికారిణికీ తప్పని తిప్పలుతెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న తనను అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తన… Read More
చంద్రబాబే సీఎం .. బాండ్ పేపర్ మీద రాసిస్తా... కాకుంటే జ్యోతిష్యం మానేస్తా.. నైషధం శివరామ శాస్త్రిఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .రాజకీయ నాయకులతో పోటాపోటీగా సీఎం ఎవరన్నదానిపై జ్యోతిష్య పండితులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.… Read More
సజావుగా సాగుతున్న ఐదో విడత పోలింగ్సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల ఓటర్లు ఈ దఫా ఓటు వేయనున్నారు. మొత్తం 674మంది అభ్యర్థుల… Read More
నీట్ పరీక్ష 2019: కటాఫ్ మార్కులు ఇవే...ఈ ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయిఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్ 2019) జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే నీట్ పరీక్షకు సంబంధించిన సమాధానాల కీ విడుదల చ… Read More
ప్రశాంతంగా సాగుతున్న పరిషత్ పోలింగ్తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. 2097 ఎంపీటీసీ, 195 జడ్… Read More
0 comments:
Post a Comment