వారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్ మోహన్ మాలవ్యకు పూలమాల వేసి ... అక్కడే గల లంక గేటు నుంచి రోడ్ షో జరిగింది. వారణాసి పురవీధుల్లో ఆశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ మోదీ రోడ్ షో కొనసాగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VwZ8HQ
ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలు
Related Posts:
ఎవరైనా రానీయండి.. నాకు చెప్తారు: జగన్ని జూ.ఎన్టీఆర్ మామ, నాగార్జున కలవడంపై గల్లా ఆసక్తికరంగుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ రావు, తాజాగా, టాలీవుడ్ నట… Read More
చంద్రబాబుకు మరో షాక్: గుంటూరు ఎమ్మెల్యే అసంతృప్తి, జగన్ను కలిసే ఛాన్స్గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకు… Read More
పాక్తో పోరాడుతాం.. చనిపోతే అమరులం, బతికితే జైలుకు: రూ.50 వేలిచ్చి, మోడీకి లేఖ రాసిన ఖైదీలుపాట్నా: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఆర్మీ రిలీఫ్ ఫండ్ (ఏఆర్ఎఫ్)కు బీహార్లోని గోపాల్గంజ్ స… Read More
మనస్సు మర్మం: నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచండా.ఎం. యన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు పండితులు-9440611151 అందరూ మనసు మనసు అంటారు ..అసలు మనసు అంటే ఏమిటో ...వాయు వేగంగా పరుగులు తి… Read More
పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస… Read More
0 comments:
Post a Comment