Tuesday, March 10, 2020

నాడు జగన్... నేడు సింధియా: ఢిల్లీని ఢీకొట్టి కాంగ్రెస్‌ పని ఖతం చేశారు..హస్తం కోలుకోవడం కష్టమే..!

కాంగ్రెస్‌కు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమంతా క్రమంగా పడిపోతోంది. ఒకే ఒక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తుండటంతో ఏకంగా ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైయస్ మరణాంతరం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అప్పటి వరకు ఒకే తాటిపైన ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3A33l

Related Posts:

0 comments:

Post a Comment