కాంగ్రెస్కు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమంతా క్రమంగా పడిపోతోంది. ఒకే ఒక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తుండటంతో ఏకంగా ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైయస్ మరణాంతరం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అప్పటి వరకు ఒకే తాటిపైన ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3A33l
నాడు జగన్... నేడు సింధియా: ఢిల్లీని ఢీకొట్టి కాంగ్రెస్ పని ఖతం చేశారు..హస్తం కోలుకోవడం కష్టమే..!
Related Posts:
జయశంకర్ సారును మరిచారా చిన్న సారూ.. తెలంగాణ సిద్దాంతకర్త జయంతి వేళ..!హైదరాబాద్ : తెలంగాణ జాతిపితను మరచిపోయారా? తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారూను అప్పుడే మరచిపోయారా? తెలంగాణ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆచార్య… Read More
సొంత పార్టీ ఫ్లోర్ లీడర్ వ్యాఖ్యలతో సోనియా..రాహుల్ షాక్:సభా సాక్షిగా ఆత్మరక్షణలో:బీజేపీఅసలే అధినేత ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్. కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువ దక్కించుకొన్ని జోష్లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మీద బౌన్సర్లు వేస్త… Read More
కశ్మీర్కు మంచి రోజులు షురూ..! భారీ పరిశ్రమ నెలకొల్పబోతున్న స్టీల్ బర్డ్ హెల్మెట్స్ సంస్థ!న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రానికి కేంద్ర పాలిత హోద… Read More
ఆర్టికల్ 370 రద్దుపై కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పీవీపీకేంద్రంలోని బిజెపి సర్కార్ ఆర్టికల్ 370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయపార్టీలకు అతీతంగా చాలామంది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సా… Read More
కశ్మీర్ విభజనపై పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతున్న భారత్జమ్ము కశ్మీర్ విభజన అంశాపై పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కశ్మీర్ను విభజించడంతోపాటు ఆర్టికల్ 370 రద్దు … Read More
0 comments:
Post a Comment