తిరువనంతపురంః ఈ ఫొటో ఉన్నది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్ కన్నన్థనమ్. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు. ఆయన వెనక కనిపిస్తున్నది సీఆర్పీఎఫ్ అమర జవాను పార్థివ దేహాన్ని ఉంచిన పేటిక. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహమ్మద్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tuyQq6
అమర వీరుడి పార్థికవదేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్రమంత్రి తీరుపై విమర్శలు
Related Posts:
30 కోట్ల మందికి కరోనా హై రిస్క్ .. వ్యాక్సిన్ ఇవ్వటానికి పోల్ బూత్ లాంటి వ్యవస్థ : నీతి ఆయోగ్కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హై రిస్క్ గ్రూపులుగా వర్గీకరించబడిన 30 కోట్ల మందిక… Read More
Sri Ram Airport: అయోధ్య ఎయిర్ పోర్టు పేరు మార్పు, మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్ పోర్టు, డిసైడ్ !లక్నో/ అయోధ్య/ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఎయిర్ పోర్టు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు… Read More
జగన్పై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు- పులివెందుల పిల్లి అంటూ- పొన్నూరులో సగం కట్టిన గోడపై..ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ప్రతీ చిన్న అంశం కూడా పెద్దదిగా మారిపోతోంది. తాజాగా ఇదే కోవలో గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ ప్రభుత్… Read More
నివర్ తుపాన్ ఎఫెక్ట్ - తమిళనాడు నుంచి 30 వేలు, పుదుచ్చేరి నుంచి 7 వేల మంది తరలింపు..బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో తమిళనాడులోని మామళ్లాపురం-కరైకల్ మధ్య తుపాను తీరం దాటొచ్చని భారత… Read More
రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తాం... పక్కా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... బండి సంజయ్గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస… Read More
0 comments:
Post a Comment