Tuesday, February 19, 2019

అమ‌ర వీరుడి పార్థిక‌వ‌దేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్ర‌మంత్రి తీరుపై విమ‌ర్శ‌లు

తిరువ‌నంత‌పురంః ఈ ఫొటో ఉన్న‌ది కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి అల్ఫోన్ క‌న్న‌న్‌థ‌న‌మ్‌. కేర‌ళ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు. ఆయ‌న వెన‌క క‌నిపిస్తున్న‌ది సీఆర్పీఎఫ్ అమ‌ర జ‌వాను పార్థివ దేహాన్ని ఉంచిన పేటిక‌. జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వ‌ద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహ‌మ్మ‌ద్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tuyQq6

Related Posts:

0 comments:

Post a Comment