గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఈ మూడు పార్టీల నేతల మధ్యే మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. పాతబస్తీపై పక్కా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న సంజయ్... అవసరమైతే దారుసలాంను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5nlOj
Wednesday, November 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment