గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఈ మూడు పార్టీల నేతల మధ్యే మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. పాతబస్తీపై పక్కా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న సంజయ్... అవసరమైతే దారుసలాంను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5nlOj
రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తాం... పక్కా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... బండి సంజయ్
Related Posts:
మరణశయ్యపై తల్లి -ఇంకా తేల్చని సుప్రీం -జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ బెయిల్పై విచారణ ఎప్పుడు?90 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణానికి చేరువైన ఆ తల్లి.. తన చివరి కోరికగా చిన్న కొడుకును చూడాలనుకుంటోంది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆ జర్నలిస్… Read More
శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ మిస్సింగ్.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్... ఏం జరిగి ఉంటుంది?ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించిన శిరోముండనం ఘటనలో బాధితుడు ప్రసాద్ అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ వర ప్రసాద్ భార్య కౌసల్య తూర్పు గోదావరి జ… Read More
అసెంబ్లీ స్పీకర్కు జాక్పాట్ -పార్టీ పగ్గాలతోపాటు మంత్రి పదవి -మోదీని తిట్టాక లక్కు కలిసొచ్చిందిలా..ఎన్ని పార్టీలు మారామన్నది కాదన్నయ్యా.. సరైన టైములో జంపు కొట్టామా, లేదా అన్నదే రాజకీయాల్లో లెక్క. అలాంటి లెక్కల్లో కూడా అతి కొద్ది మందినే లక్కు వరిస్తు… Read More
విషాదంలో సింగర్ సునీత... సంగీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు కన్నుమూత...ప్రముఖ గాయని సునీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. త… Read More
సోషల్ మీడియాలో వేధింపులు: సీపీ సజ్జనార్కు బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదుహైదరాబాద్: సోషల్ మీడియాలో కొందరు తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సినీ నటి, బీజేపీ నేత మాధవీలత … Read More
0 comments:
Post a Comment