Saturday, February 2, 2019

కేంద్ర‌..రాష్ట్ర పెద్ద‌లు అందులో పిహెచ్‌డి : దిగ‌జారుడు త‌నం : గుణ‌పాఠం త‌ప్ప‌దు..!

కేంద్ర బ‌డ్జెట్ పై వైసిపి అధినేత జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేసారు. నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాల కు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నారని జగన్‌ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ఉంద‌న్నారు..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TnqVGu

Related Posts:

0 comments:

Post a Comment